భారతదేశం, ఏప్రిల్ 21 -- ఇంటర్ పరీక్షల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఈ సమయంలో మార్కుల గురించి భయాందోళన చెందడం చాలా సహజం. చాలా మంది విద్యార్థులు ఈ సమయంలో ఇలానే భావిస్తారు. అయితే.. విద్యార్థులు ఒంటరి కాద... Read More
భారతదేశం, ఏప్రిల్ 21 -- నూజివీడు.. మామిడి పండ్లకు కేరాఫ్ అడ్రస్. నూజివీడు ప్రాంతంలో దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. ఇక్కడ కాయలు కోయకముందే వ్యాపారులు రైతులతో ఒప్పందం చేసుకొని తోట... Read More
భారతదేశం, ఏప్రిల్ 21 -- అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా నిలబడుతున్నాయని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపి... Read More
భారతదేశం, ఏప్రిల్ 21 -- తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ 2025 ఫలితాలను ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 5, 2025 నుండి మార్చి 24, 2025 వరకు జరిగాయి. సెకెండ్ ఇయర్ పరీక్షలు మ... Read More
భారతదేశం, ఏప్రిల్ 20 -- నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మహిళా కానిస్టేబుళ్లతో ప్రత్యేక కమాండో గ్రూప్ను ఏర్పాటు చేశారు. దీనికి టీమ్ శి... Read More
భారతదేశం, ఏప్రిల్ 20 -- హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతినగర్లో దారుణం జరిగింది. కృష్ణ పావని అనే మహిళ.. నాలుగేళ్ల కూతురు జశ్వికకి పురుగుల మందును కూల్ డ్రింక్లో కలిపి తాగించింది. అ... Read More
భారతదేశం, ఏప్రిల్ 20 -- జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబర్రావుపేట గ్రామంలో హృదయ విదారక ఘటన జరిగింది. ఉపాధి కోసం గ్రామానికి చెందిన గడ్డం నర్సారెడ్డి (50) సౌదీ అరేబియాలోని ఇరాక్ సరిహద్దు ప్రాంతానిక... Read More
భారతదేశం, ఏప్రిల్ 20 -- ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీతో కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రస్తుత ప్రభుత్వం ఈ ఇష్యూపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ సిట్ ముమ... Read More
భారతదేశం, ఏప్రిల్ 19 -- ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరిని కొనసాగిస్తారా.. కొత్త వారిని నియమిస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొ... Read More
భారతదేశం, ఏప్రిల్ 19 -- మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. విజయవాడలో సిట్ కార్యాలయానికి ఇవాళ ఉదయం వచ్చారు. అనంతరం అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. గత ప్రభు... Read More