Exclusive

Publication

Byline

తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 ఫలితాలు.. మార్కుల గురించి భయమేస్తోందా.. అయితే ఈ 10 పనులు చేయండి!

భారతదేశం, ఏప్రిల్ 21 -- ఇంటర్ పరీక్షల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఈ సమయంలో మార్కుల గురించి భయాందోళన చెందడం చాలా సహజం. చాలా మంది విద్యార్థులు ఈ సమయంలో ఇలానే భావిస్తారు. అయితే.. విద్యార్థులు ఒంటరి కాద... Read More


తియ్యని పండ్ల వెనుక చేదు నిజాలు.. ప్రజల ఆరోగ్యంతో మామిడి వ్యాపారుల ఆటలు!

భారతదేశం, ఏప్రిల్ 21 -- నూజివీడు.. మామిడి పండ్లకు కేరాఫ్ అడ్రస్. నూజివీడు ప్రాంతంలో దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. ఇక్కడ కాయలు కోయకముందే వ్యాపారులు రైతులతో ఒప్పందం చేసుకొని తోట... Read More


ఎంఐఎం గెలుపు కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరాటం.. ఇవి సెక్యులర్ పార్టీలా.. కిషన్ రెడ్డి ఫైర్

భారతదేశం, ఏప్రిల్ 21 -- అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా నిలబడుతున్నాయని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపి... Read More


మరికొన్ని గంటల్లో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు-2025 ఫలితాలు విడుదల.. ఈ లింక్స్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు

భారతదేశం, ఏప్రిల్ 21 -- తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ 2025 ఫలితాలను ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 5, 2025 నుండి మార్చి 24, 2025 వరకు జరిగాయి. సెకెండ్ ఇయర్ పరీక్షలు మ... Read More


నిర్మల్‌‌ ఎస్పీ జానకీ షర్మిల సరికొత్త ప్రయోగం.. 'టీమ్ శివంగి' ఏర్పాటు.. 9 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, ఏప్రిల్ 20 -- నిర్మల్‌‌ ఎస్పీ జానకీ షర్మిల సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మహిళా కానిస్టేబుళ్లతో ప్రత్యేక కమాండో గ్రూప్‌‌ను ఏర్పాటు చేశారు. దీనికి టీమ్ శి... Read More


హైదరాబాద్‌లో దారుణం.. అమృతం పంచాల్సిన అమ్మ.. విషమిచ్చి చంపేసింది!

భారతదేశం, ఏప్రిల్ 20 -- హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతినగర్‌లో దారుణం జరిగింది. కృష్ణ పావని అనే మహిళ.. నాలుగేళ్ల కూతురు జశ్వికకి పురుగుల మందును కూల్ డ్రింక్‌లో కలిపి తాగించింది. అ... Read More


జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. సౌదీలో కుమారుడు.. స్వగ్రామంలో తల్లి మృతి!

భారతదేశం, ఏప్రిల్ 20 -- జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబర్రావుపేట గ్రామంలో హృదయ విదారక ఘటన జరిగింది. ఉపాధి కోసం గ్రామానికి చెందిన గడ్డం నర్సారెడ్డి (50) సౌదీ అరేబియాలోని ఇరాక్‌ సరిహద్దు ప్రాంతానిక... Read More


మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అడిగిన 10 ముఖ్యమైన ప్రశ్నలు.. ఆయన ఇచ్చిన సమాధానాలు ఏంటి?

భారతదేశం, ఏప్రిల్ 20 -- ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీతో కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రస్తుత ప్రభుత్వం ఈ ఇష్యూపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ సిట్ ముమ... Read More


ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

భారతదేశం, ఏప్రిల్ 19 -- ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరిని కొనసాగిస్తారా.. కొత్త వారిని నియమిస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొ... Read More


సిట్‌ విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి.. కీలక అంశాలపై ప్రశ్నిస్తున్న అధికారులు!

భారతదేశం, ఏప్రిల్ 19 -- మద్యం కుంభకోణం కేసులో సిట్‌ విచారణకు హాజరయ్యారు వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి. విజయవాడలో సిట్‌ కార్యాలయానికి ఇవాళ ఉదయం వచ్చారు. అనంతరం అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. గత ప్రభు... Read More