Exclusive

Publication

Byline

సినిమా ఇండస్ట్రీలో విషాదం.. బలగం సినిమా నటుడు జీవీ బాబు కన్నుమూత

భారతదేశం, మే 25 -- తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. బలగం సినిమా నటుడు జీవీ బాబు ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న జీవీ బాబు.. వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స... Read More


విశాఖలో పెరుగుతున్న మహిళల అదృశ్యం కేసులు.. 42 మంది మిస్సింగ్‌ మిస్టరీనే! కారణాలు ఏంటి?

భారతదేశం, మే 25 -- విశాఖలో వరుసగా మహిళల అదృశ్య ఘటనలు కలవరం రేపుతున్నాయి. దాదాపుగా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట మహిళలు మాయమవుతూనే ఉన్నారు. బాలికల నుంచి వివాహితుల వరకు చాలామంది కనిపించకుండా పోతున్నారు. ఇంటి... Read More


బదిలీల బాధలు.. కంప్యూటర్లతో కుస్తీ.. వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలతో టీచర్లు తికమక!

భారతదేశం, మే 25 -- రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సాఫ్ట్‌వేర్‌ సమస్యలు తలనొప్పిగా మారాయి. ఈ నెల 21 నుంచి ప్రధానోపాధ్యాయుల బదిలీలతో ప్రక్రియ ప్రారంభించగా.. తొలిరోజు నుంచే విద్యాశాఖ తీసుకొచ్చిన వెబ్‌పోర... Read More


మాచర్ల టీడీపీ నాయకుల హత్య ఘటనలో ఊహించని ట్విస్ట్.. పిన్నెల్లి బ్రదర్స్‌పై కేసు నమోదు!

భారతదేశం, మే 25 -- పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడు జంట హత్యల ఘటనలో.. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సోదరులపై కేసు నమోదైంది. 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కే... Read More


తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు.. పదో తరగతి చవిదితే చాలు.. పూర్తి వివరాలు ఇవే

భారతదేశం, మే 25 -- తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ల కొరత వేధిస్తోంది. దీంతో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించుకునేందుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. 21 ఏళ... Read More


అన్నలు వదిలిన బాణాలు.. వారిపైనే గురిపెడుతున్నాయి.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

భారతదేశం, మే 25 -- అన్నలు వదిలిన బాణాలు.. ఇప్పుడు వారి మీదనే గురిపెడుతున్నాయని.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఏపీలో జగన్‌పై చెల్లి షర్మిల బాణం ఎక్కుపెడితే.. తెలంగాణలో కేటీఆర్‌పై కవిత గురిపెట్... Read More


ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. విజయసాయి రెడ్డి టీడీపీ కీలక నేతతో నిజంగానే భేటీ అయ్యారా?

భారతదేశం, మే 25 -- లిక్కర్ స్కామ్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో కీలక వ్యవహరించిన నాయకులు, అధికారులను ప్రశ్నించింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సహా మరికొ... Read More


కాళేశ్వరంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. అడవిలో భక్తుల ఇబ్బందులు.. తప్పని కాలినడక

భారతదేశం, మే 25 -- కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల సందర్భంగా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. 5 గంటలుగా భక్తులు నరకం చూస్తున్నారు. కొన్ని వాహనాలు అడవి ప... Read More


పల్నాడులో ప్రాణాలు తీస్తున్న ఆధిపత్య పోరు.. ఇద్దరు టీడీపీ నాయకులు హతం.. సినిమాను మించిన క్రైమ్ ఇది!

భారతదేశం, మే 25 -- పల్నాడు ప్రాంతం మరోసారి ఉలిక్కిపడింది. వెల్దుర్తి మండలంలో ఆధిపత్య పోరు ఇద్దర్ని బలి తీసుకుంది. బోదిలవీడులో జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అనే అన్నదమ్ముల్దిద్దరిని కారుతో ఢీకొ... Read More


కడప జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

భారతదేశం, మే 24 -- కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ- కారు ఢీకొన్న ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సీ.కే దిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఐదుగురు స్పాట్‌లో... Read More